మరికాసేపట్లో బాబు హయాంలో విజయవాడలో కూల్చిన ఆలయాల నిర్మాణ పనులకు, దుర్గ గుడి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శ్రీ వైయస్ జగన్ భూమిపూజ.
మరికాసేపట్లో బాబు హయాంలో విజయవాడలో కూల్చిన ఆలయాల నిర్మాణ పనులకు, దుర్గ గుడి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శ్రీ వైయస్ జగన్ భూమిపూజ.
రైతుల ఖాతాల్లో నేడు రూ.1,766 కోట్లు జమ
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ పనితీరుకు జాతీయ స్థాయిలో ఏపీకి 3వ ర్యాంకు.
2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందిస్తాం
న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్
వైయస్ఆర్ జగనన్న కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లు రాబోతున్నాయి
రూ.50,940 కోట్లతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజిమెంట్ (ఇర్మా)– ఏపీ ఏర్పాటుకు శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. పులివెందులలోని ఏపీ కార్ల్లో ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూ పై సంతకాలు చేసిన ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇర్మా డైరెక్టర్ సశ్వత ఎన్ బిస్వాస్.
గ్రామ,వార్డు సచివాలయాలపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. గ్రామ,వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా పనిచేసేలా సిబ్బంది పనితీరుపై మానిటరింగ్ ఉండాలని అధికారులను సీఎం కోరారు. సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్రార్ విధులు కూడా నిర్వహించాల్సి ఉన్నందున అందుకు తగిన సన్నాహాలు చేయాలని ఆదేశించారు
మూడు దశల్లో భూముల సమగ్ర రీసర్వే
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
రైతులపై భారం లేకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లింపు
ఈ నెల 14న సీఎం వైయస్ జగన్ పోలవరం సందర్శన
5.45 లక్షల లీటర్ల వ్యాక్సిన్ నిల్వకు రెడీ
భారీగా పెరిగిన `బియ్యం` లబ్దిదారులు
ఈ నెల 25నే ఇళ్ల పట్టాల పంపిణీ.. నిర్మాణానికి శ్రీకారం.
ఏపీలో కోవిడ్ నియంత్రణపై నీతి ఆయోగ్ ప్రశంసలు
11 లక్షల డౌన్లోడ్స్తో దిశ యాప్ సరికొత్త రికార్డు
స్వచ్ఛ భారత్లో రాష్ట్రానికి మరో రెండు జాతీయ అవార్డులు
మద్యం షాపుల అద్దెల్లో రూ.109 కోట్లు ఆదా!
సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇసుక రీచ్లు
రేపటి నుంచి 16వ విడత రేషన్ సరుకుల పంపిణీ.. బియ్యం, శనగలతో పాటు గోధుమలు కూడా ఉచితమే.
షిప్ రీ సైక్లింగ్ వ్యాపారంపై ఏపీ మారిటైమ్ బోర్డు దృష్టి
రూ.7,500 కోట్లతో 16 మెడికల్ కాలేజీల నిర్మాణం
వైయస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ముఖ్య ఉద్దేశం
వైయస్ఆర్ జిల్లాకు ఉత్తమ పురస్కారం
టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ను బలోపేతం చేయండి
ప్రజల గుండె చప్పుడు తెలిసిన ప్రభుత్వం మనది
మిగిలిన అర్హులకూ అందిన జగనన్న చేదోడు
మరో జన్మనిచ్చే పథకం వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ
జనవరి 1 నుంచి ఇళ్ల వద్దకే రేషన్
జనవరి 1 నుంచి `భూమి రక్ష` పేరుతో సమగ్ర భూ సర్వే
ఆ గ్రామాల్లో బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు
ప్రజల మనసు గెలిచిన నాయకుడు వైయస్ జగన్
మూడు మెగా ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్!
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రూ.330 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. హాజరైన మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఇతర ప్రజాప్రతినిధులు.
ఈ నెల 25 నుండి అమూల్ పాలసేకరణ. మూడు జిల్లాల్లో ప్రారంభం
అన్ని జాగ్రత్తలతో నేటి నుండి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. పొట్టి శ్రీ రాములు వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ.. రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం
రూ.17,300 కోట్లతో వైద్య రంగం బలోపేతం
వచ్చే 30 ఏళ్లదాకా రైతులకు ఉచిత విద్యుత్.
నాడు–నేడు(హెల్త్) పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. హాజరైన ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ప్రిన్స్పల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు.
ఆరోగ్యమిత్రల నియామకం కోసం రూ.1.34 కోట్లు నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్.
50,47,383 మంది రైతులకు.. రూ.1,114.87 కోట్ల సాయం - రైతు భరోసా కింద నేడు రెండోవిడత పెట్టుబడి సాయం - రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్ - ఈ ఏడాది మే నెలలో ఖరీఫ్ అవసరాల కోసం 49.45 లక్షల కుటుంబాలకు రూ. 4,690 కోట్లు అందజేత.
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్.
తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు
ఆ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి
విజయవాడ కనక దుర్గమ్మ గుడి అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులను మంజూరు చేసిన వైయస్ జగన్ సర్కార్
1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా సంరక్షణ
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో బీసీలకు గౌరవం.
ఈ నెల 18న బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు.. డైరెక్టర్ల నియామకం
వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయస్ జగన్
భారీ వర్షాలు, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో జిల్లాల వారీగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్.
రూ.5వేల కోట్లతో రోడ్ల విస్తరణ.. నిర్వహణ పనులు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో `ఆటోమేషన్` విధానం
రూ.2,168 కోట్లతో రోడ్ల మరమ్మతులు
ప్రతీ విద్యార్థి ఉన్నత చదువులు చదవాలన్నదే లక్ష్యం
అంగన్వాడిలను చదువుల కేంద్రంగా మార్చాం
`జగనన్న విద్యా కానుక``తో పాటు ఒక్కో విద్యార్థికి 3 మాస్కులు
దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఆరోగ్యశ్రీ
తిరస్కరంచిన బియ్యం కార్డు దారులకు ప్రభుత్వ మరో అవకాశం
భాకారాపురంలోని వైయస్ఆర్ ఆడిటోరియంలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన మామ ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రజలకు ఎంత మంచి చేయాలో అంతా చేస్తా
గిరిజనులకు అటవీ భూములపై హక్కు కల్పించే ‘అటవీ హక్కు పత్రాల పంపిణీ’ ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్. నెల రోజుల పాటు నిర్వహించే అటవీ హక్కుల మాసోత్సవంలో 1.3 లక్షల గిరిజన కుటుంబాలకు 3 లక్షల ఎకరాల అటవీ భూములతో పాటు, రెవెన్యూభూములను ఆర్ఓఎఫ్ఆర్లో పంపిణీ చేయనున్నారు.
గత పదేళ్లుగా మూతబడి ఉన్న విజయవాడలోని బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ రోజు పునఃప్రారంభించారు. రూ 8 కోట్లతో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది. బాపు మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు.
ప్రైవేట్ పాఠశాలలను విడిచి.. ప్రభుత్వ పాఠశాలల వైపు నడిచి.
రేపు ``వైయస్ఆర్ జలకళ`` ప్రారంభం
కోవిడ్పై పోరులో సచివాలయ వ్యవస్థ కీలకం
ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీవారి గరుడవాహన సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఆలయ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేడు తిరుమలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్
`ఏపీ పోలీస్ సేవ`` మొబైల్ యాప్ శాంతి భద్రతల విభాగం నుంచి అందించే ముఖ్యమైన సేవల్లో కొన్ని..
రెండు వారాల్లోగా అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యమిత్రల నియామకాలు.
వరల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ హబ్గా విశాఖ
ఒకేరోజు కొత్తగా 2719 వ్యాపార దుకాణాలు
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షలు బీమా
పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం
విజయవాడ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ స్వరాజ్మైదాన్లో 125 అడుగుల బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, పార్క్ అభివృద్ధి మాస్టర్ ప్లాన్పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
నవంబర్ నుంచి రాష్ట్రమంతా వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ
రేషన్ కార్డు దారులకు నాణ్యమైన బియ్యం అందించేందుకు 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్న ఏపీ ప్రభుత్వం.
రూ. 6వేల కోట్లతో మల్టీపర్పస్ కేంద్రాలు
మహిళల సంక్షేమం.. జగనన్న ప్రభుత్వ లక్ష్యం!
అర్హత ఉండి.. వైయస్ఆర్ ఆసరా జాబితాలో పేరు లేకపోతే ఇలా చేయండి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 87 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ``వైయస్ఆర్ ఆసరా`` కింద తొలి విడతగా నేడు రూ.6,792 కోట్లు జమ చేస్తోన్న జగనన్న ప్రభుత్వం.
ఉదయం ``వైయస్ఆర్ ఆసరా`` పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
క్షీర విప్లవాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు
ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసే దిశగా వైయస్ జగన్ సర్కార్ అడుగులు
రాష్ట్రంలోని 55,607 అంగన్ వాడీల పరిధిలో రూ. 1863.11 కోట్ల వ్యయంతో 30,16,000 మంది అక్కచెల్లెమ్మలు, చిన్నపిల్లలకు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక వైయస్ఆర్ సంపూర్ణ పోషణ.
2019 సంవత్సరానికి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ), వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా సులభతర వాణిజ్యం కోసం నిర్దేశించిన 187 సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేయడం ద్వారా మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది.
వేసే ప్రతి అడుగు రైతులకు మేలు జరిగేలా.
ప్రకాశం బ్యారేజీ దిగువన రూ.2565 కోట్లతో రెండు కొత్త బ్యారేజీల నిర్మాణం
రైతులకు అందించే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే -ఉచిత విద్యుత్పై పేటెంట్ ఒక్క వైయస్ఆర్కే -30 –35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకాలేకుండా చేస్తాం -కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్
ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రజల గుండెల్లో నీ స్థానం పదిలం రాజన్నా
దివంగత మహానేత వైయస్ఆర్ తన హయాంలో విద్యకు, ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టారు. పేదరికం జబ్బును నయం చేసిన వైద్యుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటు, తీసుకుంటున్న చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక కాలేజీ ఉండేలా చూసుకుంటూ రాష్ట్రంలో 30 కాలేజీల నిర్మాణం దిశగా ప్రభుత్వం సన్నాహాలు. ఉత్తమ మానవవనరులను పరిశ్రమలకు అందించడంలో ఈ కాలేజీలు కీలక పాత్ర.
రివర్స్ టెండర్లు, పున: సమీక్షలతో రూ.4000 కోట్లు ప్రజాధనం ఆదా
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత చలమలశెట్టి సునిల్. ఈ మేరకు సునిల్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైయస్ జగన్. హాజరైన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, ఎంపీ వంగా గీత, పలువురు ఎమ్మెల్యేలు.
వై.యస్.ఆర్. వేదాద్రి ఎత్తిపోతల పథకానికి క్యాంపు కార్యాలయంలో వీడియో లింక్ ద్వారా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.
గిరిజనేత ప్రాంతాల్లోని 6 నెలల నుండి 36 నెలల లోపు వయసున్న చిన్నారుల కోసం ప్రతి నెలా రేషన్ కింద అందించే సరుకుల వివరాలు ఇలా ఉన్నాయి.
బియ్యం డోర్ డెలివరీకి 9,260 మినీ ట్రక్కులు
జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్ కమిటీల ఏర్పాటు
10 లక్షల లోపు జనాభా కేటగిరీలో టాప్ 100 ర్యాంకులు సాధించిన నగరాలు
తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
పీలో తొలి కరోనా కేసు నమోదైన నాటి నుంచి నేటి వరకు...
మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం మరో 2 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్లో అల్లానా గ్రూప్, రిటైల్, ఈ ఫ్లాట్ఫాంలో రిలయన్సు జియో సంస్థలు సహకారం అందించనున్నాయి. ఇప్పటికే అమూల్, హెచ్యూఎల్, P&G కంపెనీలతో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది.
జగనన్న విద్యాకానుక ద్వారా దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి.
వరద బాధిత కుటుంబాలకు అండగా నిలుద్దాం.
పేదల సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు. తాడేపల్లిలో నిర్మించిన మోడల్ హౌస్ను పరిశీలించిన సీఎం శ్రీ వైఎస్ జగన్. 30 లక్షల ఇళ్ళ నిర్మాణం లక్ష్యం. మొదటి విడతలో 15 లక్షల ఇళ్ళు, రెండో విడతలో 15 లక్షల ఇళ్ళ నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించిన అధికారులు.
రాష్ట్ర చరిత్రలో ఏడాది కాలంలోనే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇంత భారీ లబ్ధి ఇదే తొలిసారి.
వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి- అధికారులతో సీఎం వైయస్ జగన్
మొత్తం 15,000కు పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో యూపీఐ పేమెంట్ సౌకర్యం. 35 శాఖల్లో 500కు పైగా సేవల్లో డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వం. నేడు సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం.
ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగిస్తున్నాం
14 నెలల పాలనలో నిరుపేదలకు నేరుగా రూ. 59 వేల కోట్ల మేర ప్రయోజనం
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అనుకున్న సమయానికే ప్రాజెక్టులు పూర్తి కావాలి- అధికారులతో సీఎం వైయస్ జగన్
పీఎం కిసాన్ సీఈఓ వివేక్ అగర్వాల్ తో సీఎం శ్రీ వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. రైతుల పంటల మార్కెటింగ్, మద్దతుధర, వ్యవసాయ సలహాలు అందించేందుకు ఆర్.బి.కేలను ఏర్పాటు చేశామని, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు రాష్ట్ర లక్ష్యాలను నెరవేర్చేలా ఉండాలని ఆశిస్తున్నామన్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్స్ను క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్. ఈ ఆసుపత్రి వల్ల ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించిన సీఎం.హాస్పిటల్ డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం
దిశ చట్టం అమలుపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. హాజరైన హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు.
అర్హులందరికీ ``వైయస్ఆర్ చేయూత`` పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తాం
క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ చేయూత పథకం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది
వైయస్ఆర్ చేయూత కింద అందుతున్న డబ్బును దేనికోసం వినియోగించుకోవాలన్నది మహిళల ఇష్టం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్ పెన్మత్స సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు)కు క్యాంపు కార్యాలయంలో బీ ఫారమ్ అందజేసిన సీఎం శ్రీ వైయస్.జగన్
మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యం
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో \"వైయస్ఆర్ చేయూత\" పథకాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక.. \"వైయస్ఆర్ చేయూత
అర్హత ఉన్నవారందరికీ తప్పనిసరి శిక్షణ
కోవిడ్ బాధితులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం.
దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్కు పెరిగిన ఆదరణ
సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రజాదరణలో ముఖ్యమంత్రి వైయస్ జగన్కు మొదటి స్థానం
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్కు తిరుగులేని ప్రజా మద్దతు- ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే వెల్లడి
ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరుగుదలకు ఏపీ ప్రభుత్వం చర్యలు.
మంచి పాఠ్య ప్రణాళిక వల్లే డిగ్రీలకు విలువ
యూనివర్సిటీలకు వైయస్జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
మూడు నెలల్లోనే 14 వైరాలజీ ల్యాబ్లు
ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరు
మోడల్ టౌన్లుగా తాడేపల్లి - మంగళగిరి
ఈ నెల 12న `వైయస్ఆర్ చేయూత` పథకం ప్రారంభం
పది రకాల అంశాల్లో బడులను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించనున్న నేపథ్యంలో `జగనన్న విద్యాకానుక` కిట్లను సీఎం పరిశీలించారు. మూడో దశ పనులు నవంబరు 14, 2021న ప్రారంభించి మార్చి 31, 2022 నాటికి పూర్తి చేయనున్నారు
మహిళా స్వయం సాధికారిత దిశగా ప్రభుత్వం కీలక అడుగులు. ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు. హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు.
డిజిటల్ పద్ధతుల్లో ఆస్పత్రుల సమాచారం
సాధారణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మలచాలన్నది మా లక్ష్యం.
త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన. ప్రజల ఆకాంక్షలు, రాష్ట్రప్రయోజనాలకు అనుగుణంగా వికేంద్రీకరణ.
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధే లక్ష్యం.
మహిళల సాధికారత దిశగా వైయస్ జగన్ సర్కార్ అడుగులు
ఏపీలో కొత్తగా 13 మోడల్ డిగ్రీ కాలేజీలు
అమరావతి-అనంతపురం ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంలో రూ. 3,500 కోట్లు ఆ
రాష్ట్రంలో మరో 10,000 ఆక్సిజన్ పడకలు
కోవిడ్ బాధితుల కోసం ఆస్పత్రుల పెంపు..
కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది వైయస్ జగన్ సర్కార్.
డెలివరీ అయిన మహిళలకు ఆరోగ్య ఆసరా కింద రూ.5000 ఆర్థిక సాయం
8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఐపాడ్, డాంగిల్
ప్రీ ప్రైమరీ -1, ప్రీ ప్రైమరీ-2 క్లాసులు కూడా ప్రాథమిక విద్య పరిధిలోకి..
అమూల్ తో భాగస్వామ్యం ద్వారా పాల ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులు.
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు. రాజ్భవన్లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ శ్రీ బిశ్వభూషన్ హరిచందన్.
వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కల్ని నాటే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. రాష్ట్రంలో 13 వేల పంచాయితీలు ఉంటే, 17 వేల లే అవుట్లు సిద్ధం చేశాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామి అవ్వాలని, విధిగా మొక్కలు నాటాలని కోరుతున్నాను.
పాఠశాల విద్య, గోరుముద్దపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. పాఠశాల విద్య పరిధిలోకి పీపీ–1, పీపీ–2 ప్రతిపాదనపై పరిశీలన. డిజిటల్ విద్య, డివైజ్లపై అవగాహనకు తరగతులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలపై శిక్షణ.
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో అమూల్తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం. ఒప్పందంపై సంతకాలు చేసిన అగ్రికల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్.
కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమావేశం. పాల్గొన్న డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, ధర్మాన కృష్ణదాస్, మోపిదేవి వెంకటరమణ, ఎం. శంకరనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు.
రూ.16000 కోట్లతో ఆస్పత్రులకు కొత్తరూపు
గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లబ్ధి.
ఈ నెల 20 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు పంట రుణాల పక్షోత్సవాలు
వైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకూడదు
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నాం
రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ను సరఫరా చేసేందుకు 25 ఏళ్లకు సోలార్ పీపీఏ
ఇతర రాష్ట్రాల్లోనూ ``ఆరోగ్యశ్రీ``
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సీఎస్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ
కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
సుస్థిరమైన అభివృద్ధిలో ఏపీ ముందడుగు
వైద్యం ఖర్చు రూ.1000లు దాటితే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు
రాబోయే నాలుగేళ్లకు సంబంధించి ``వైయస్ఆర్ కంటి వెలుగు`` కార్యక్రమానికి రూ.560 కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం.
పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీల్లో సౌకర్యాలు ఇలా ఉండబోతున్నాయి.
రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా.. ఇ-పంట నమోదు
క్వారంటైన్.. భేష్ ఏపీ ప్రభుత్వ సేవల పై సర్వత్రా ప్రశంసలు.
పోలవరం నిర్వాసితులకు ఒక్కో కుటుంబానికి రూ. 6.36 లక్షల పరిహారం
దాదాపు రూ. 3000 కోట్లతో 8 ఫిషింగ్ హార్బర్లు.. 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్ గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధులు అనుసంధానం పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
గొప్ప నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం. వైయస్ఆర్ ఫరెవర్ వైయస్ఆర్ లైవ్స్ఆన్ లెజెండ్ వైయస్ఆర్ జయంతి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, దివంగత వైయస్ఆర్ గారి సతీమణి శ్రీమతి వైయస్ విజయమ్మ గారు రాసిన \" నాలో.. నాతో YSR\" పుస్తకాన్ని రేపు మహానేత జయంతి సందర్భంగా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
కోవిడ్ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం.
విద్యాశాఖలో మనబడి, నాడు-నేడు కార్యక్రమంపై విద్యాశాఖామంత్రి, ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షాసమావేశం.
రైతులకు ఉచిత బోర్లు పథకానికి సంబంధించిన విధివిధానాలు.
COVID-19 తో జరిగిన పోరాటంలో ఆంధ్రప్రదేశ్ మరో మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1 మిలియన్ కోవిడ్ పరీక్షలు పూర్తయ్యాయి. దేశంలో మిలియన్ జనాభాకు పరీక్షల సంఖ్యలో AP అగ్రస్థానంలో ఉంది.
ప్రతి మిలియన్ జనాభాకు దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ నంబర్ వన్.
ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’(ఆప్కాస్) కార్యకలాపాలు ప్రారంభం. 50 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ. వీడియో కాన్ఫరెన్సులో లబ్ధిదారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జగనన్న అందిస్తున్న వరం.. ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్(APCOS) ఏర్పాటు.
.The ambulance system is once again the lifeblood of the state
part of the efforts to reSTART MSME operations in AP, Hon\'ble CM ysjagan released the 2nd tranche of incentives amounting to Rs. 512.35 Cr, today. The first installment of Rs.450 Cr was released in May. 97,428 MSME units across the state have benefited.
నేడు రైతుల ఖాతాల్లోకి పంట బీమా సొమ్ము 596.36 కోట్లు చెల్లింపు. 5,94,005 లక్షల మంది బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా పరిహారం. 2018-19 పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వ వాటా బకాయి మొత్తం రూ. 122.16 కోట్లు ఇప్పుడు చెల్లించడం ద్వారా క్లైము మొత్తం రూ. 596.36 కోట్లు విడుదల.
Better medical services for the citizens. 1175 primary health centers in AP.
YS Jagan Sarkar provides financial assistance to over 2,354,873 beneficiaries through the YSR Kapu Nastankamu scheme.
The number of beneficiaries of the YSR leader across districts.
Hon'ble CM Sri YS Jagan to disburse funds for the 2nd year in a row under YSR NethannaNestham to 81,024 beneficiaries, today. Govt providing financial assistance of ₹24,000 each to poor Weaver families six months ahead of schedule, to tide over troubled Corona pandemic times.
It is the peasant government .. Viewpoint Farmers Standing by the side Government.
All categories Welfare is the budget introduced by the state government 2020-21 Population Budget
Babu, Achenennadu corruption of drugs for poor laborers
CM y s jagan pics that will automatically check the way the schemes are implemented in the field.
Number 4 on the list of Popular CMs is CM Vice Pics
Today - Review of CM Sri YS Jagan at Camp Office on Education. Naidu - Today, as part of the facilities to be set up in schools
CM Yyas Jagan was happy to say that the Telugu cinema industry is well behind. In Visakha, the studio was given land under YSR. In it, we strive to promote sustainable development. : Chiranjeevi
The construction of the Pollavaram is underway with the objective of completing it in due time.
Farmer assurances that the farmer is supportive at every step of the time from the sowing of the cr
The number of corona tests that exceed the 5 lakh mark in AP.
The sand is free for those who take it by the carts of Edla for the people's own needs in the villages surrounding the rivers. - Removal of bulk orders from the portal to make sand accessible to all - Government to facilitate sand booking through village councils.
New industrial policy soon to favor industrial development in the state. AP government will provide all the incentives for the industry. Special initiative to start industries in due time. The goal is to create jobs for local youth